తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ లక్ష రూపాయల విరాళం
సిద్దిపేట్‌ :  కరోనా లాక్‌డౌన్ కారణంగా పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సహాయ కార్యక్రమాల్లో భాగంగా తమవంతు బాధ్యతగా తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకి లక్ష రూపాయలు చెక్‌ను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులు అందించారు. తెలంగాణ ప్…
లాక్‌డౌన్‌లో.. లిక్కర్‌ దందా..!
హాలియా :  జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మద్యం దందా జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్‌ను పట్టించుకోని లిక్కర్‌ వాపారులు మద్యం అక్రమ రవాణాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ మద్యం దందా అంతా కూడా ఎక్సైజ్‌ అధికారుల కన్నుసన్నతోనే సాగుతోందని నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 రోజుల క్రితం…
అకీరా బర్త్‌డే.. చిరు ట్వీట్‌ వైరల్‌
మెగాఫ్యామిలీ అభిమానులకు ఈ రోజు డబుల్‌ ధమాకా. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, లిటిల్‌ పవర్‌స్టార్‌ అకీరా నందన్‌ల పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో విషెస్‌ల మోత మోగిపోతుంది. వీర్దిదరికి ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కాగా, మెగాస్టార్‌  చిరంజీవి  బన్ని, అకీరాలకు తనదైన శైల…
దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారు
తాడేపల్లి:  పల్నాడుపై చంద్రబాబు కక్ష్య పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే  కాసు మషేశ్‌రెడ్డి   అన్నారు. పల్నాడుకు బోండా ఉమ, బుద్దా వెంకన్న ఎందుకు వచ్చారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులే లేరా? అని వరుస ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆ…
ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు
నెల్లూరు :  ఆంధ్రప్రదేశ్‌లో తొలి  కరోనా వైరస్‌  పాజిటివ్‌ కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్…
హీరోయిన్‌ బర్త్‌ డే.. సూర్యుడి శుభాకాంక్షలు!
సెలబ్రెటీల పుట్టిన రోజు అంటే అభిమానులు లేదా ప్రముఖులు వారి గురించి ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారు. లేకపోతే వారికి సంబంధించి కొత్త సినిమా లేక ఏదో ఒక కొత్త విషయాన్ని పుట్టిన రోజున అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా బాలీవుడ్‌ భామ  ఊ…